-
బస్సులు ఢీ కొని ఇద్దరి దుర్మరణం
హైదరాబాద్: డ్రైవర్ల నిర్లక్ష్యం ఫలితంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఒకే మార్గంలో రెండు బస్సులు ఢీ కొట్టిన ఘటనల్లో డిగ్రీ విద్యార్ధి, టీవీ మెకానిక్ మృత్యువాత పడ్డారు. గోపాలపురం హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీరాములు కథనం ప్రకారం.. ఖైరతాబాద్ చింతల్బస్తీలోని విజయ్కుమార్జైన్ నివాసి కుమారుడు అనూప్జైన్ (19) మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహంపై రెజిమెంటల్ బజార్లోని తన మేనమామ మహవీర్చంద్ జైన్ ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి మిత్రుడిని కలిసేందుకు సంగీత్ చౌరస్తాకు వస్తున్న క్రమంలో రాణిగంజ్ ఒకటో డిపో బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ అనూప్ సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటన..పాతబస్తీ ఆలీజాకోటకు చెందిన మహ్మద్ సనావుల్లా (62) టీవీ మెకానిక్షాపు నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం యాఖుత్పురా నుంచి ఎంఎంటీఎస్ రైలులో తన కుమారుడు నవీదుల్లాతో కలసి సికింద్రాబాద్ బయలుదేరాడు. ఆలుగడ్డబావి సమీపంలో ఎంఎంటీఎస్ రైలుకు సిగ్నల్ దొరకని కారణంగా నిలిపివేశారు. ఇంతలో రైలు దిగిన సనావుల్లా అతని కుమారుడు రోడ్డు మీదకు వస్తున్నాడు. రోడ్డుపైకి చేరుకుంటుండగానే సనావుల్లా కాలు జారి పడిపోయాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి దూసుకువెళ్లింది. ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన బస్సు, డ్రై వర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
యువ భారతీయునికి గ్లోబల్ సిటిజెన్ అవార్డు
న్యూయార్క్: ప్రతిష్టాత్మక గ్లోబల్ సిటిజెన్ అవార్డును, తద్వారా లక్ష డాలర్ల నగదు పురస్కారాన్ని ఓ యువ భారతీయుడు గెలుచుకున్నారు. పారిశుద్ధ్య వసతులు కల్పించడంలో చేసిన కృషికిగానూ అనూప్ జైన్ అనే భారతీయుడు 2014 సంవత్సరానికి ‘వెయిస్లిట్జ్ గ్లోబల్ సిటిజెన్’ పురస్కారానికి ఎంపికయ్యారు. 2011లో బీహార్లో హుమనుర్ పవర్ (హెచ్పీ) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన అనూప్ జైన్ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య సదుపాయాలను కల్పించడంలో చొరవ తీసుకున్నారు. ఆయన చేసిన ఈ కృషే ప్రపంచ అవార్డు గెలుచుకునేందుకు దోహదపడింది.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
Advertisement