న్యూఢిల్లీ: మహాకూటమితో తెగదెంపులు చేసుకొని తాజాగా బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ అధినేత నితీశ్కుమార్పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మండిపడ్డారు. నితీశ్కుమార్ తమను మోసం చేశాడని దుయ్యబట్టారు. 'నితీశ్ మళ్లీ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నిస్తున్న విషయం మూడు, నాలుగు నెలల కిందటే మాకు తెలిసు. అప్పటినుంచే ఆయన మంతనాలు జరుపుతున్నారు. తమ స్వార్థం కోసం కొందరు ఏమైనా చేస్తారు. నితీశ్కుమార్ మమల్ని మోసం చేశారు' అని రాహుల్ ఫైర్ అయ్యారు.
'మతవాదానికి (కమ్యూనలిజానికి) వ్యతిరేకంగా పోరాటం చేయమని ప్రజలు నితీశ్కు తీర్పు ఇచ్చారు. కానీ ఆయన తన వ్యక్తిగత రాజకీయాల కోసం బీజేపీతో చేతులు కలిపారు' అని రాహుల్ అన్నారు. బిహార్లో నిన్నటివరకు అధికారంలో ఉన్న మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వంలో మైనర్ భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీ కొనసాగిన సంగతి తెలిసిందే. హఠాత్తుగా నితీశ్కుమార్ మహాకూటమిని వీడి సీఎం పదవికి రాజీనామా చేయడం.. ఆ వెంటనే బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం కాంగ్రెస్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నితీశ్ తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
నితీశ్ స్కెచ్.. 4నెలల ముందే తెలుసు!
Published Thu, Jul 27 2017 11:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement