న్యూఢిల్లీ: మనీలాండరింగ్ స్కాంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా వ్యవస్థాపకుడు జిగ్నేష్ షా ను మంగళవారం ఈడీ అరెస్ట్ చేసింది. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఇన్వెస్టర్లకు దాదాపు రూ.5,600 కోట్ల చెల్లింపుల వైఫల్యం కేసులో దర్యాప్తు కు సహకరించడంలేదని ఆరోపిస్తూ ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. యాంటి మనీ లాండరింగ్ స్పెషల్ కోర్టుముందు బుధవారం జిగ్నేష్ ను ప్రవేశపెడతామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.
ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రిత్వ నిందితుల అటాచ్మెంట్ ఆస్తుల అమ్మకానికి సిద్ధమవుతున్ననేపథ్యంలో.. సమగ్ర సమాచారాన్ని అందివ్వాల్సి ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ అధ్యక్షతన గత నెలలో జరిగిన హైలెవల్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈడీ ఎటాచ్ చేసిన రూ. 6, 116 కోట్ల విలువైన ఆస్తులను త్వరగా వేలం వేసి ఇన్వెస్టర్లకు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఎఫ్టీఐఎల్ సంస్థ స్పందిస్తూ ..షా పూర్తిగా విచారణ అధికారులతో సహకరిస్తున్నా...ఈడీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడంలేదని పేర్కొంది. మరోవైపు జిగ్నేష్ షా అరెస్టుతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా షేర్లు దాదాపు 6 శాతంనష్టాల్లో ట్రేడవుతున్నాయి.
కాగా ఎన్ఎస్ఈఎల్ సహా మరో 67 మంది ఇతర సభ్యులపై 20వేల పేజీల చార్జ్ షీటును ఈడీ ముంబైకోర్టు ముందుంచింది. సంస్థ నిధులను చట్టవిరుద్ధంగా కాజేసి, ప్రయివేటుఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపించింది. సుమారు 13 వేల మంది పెట్టుబడిదారులకు చెందిన కోట్ల రూపాయలను నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) అధికార్లు స్వాహా చేశారని ఎఫ్ టీఐఎల్ ఆరోపిస్తోంది. ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యు) తో పాటు, కేసు దర్యాప్తు చేసేందుకు 2013 లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదైంది. గత ఏడాది ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
జిగ్నేష్ షా ను అరెస్టు చేసిన ఈడీ
Published Wed, Jul 13 2016 12:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement