తీవ్ర భూకంపంతో వణికిపోయిన ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మృతుల సంఖ్య 376కి చేరిందని అధికారులు ధ్రువీకరించారు. ఇందులో 258 మంది పాకిస్థాన్లో మరణించగా, ఆఫ్గనిస్థాన్లో 118 మంది వరకు చనిపోయారు. మరోవైపు భూకంపంతో అతలాకుతలమైన చాలా ప్రాంతాలకు సహాయక సిబ్బంది చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నది. భూకంప శిథిలాల కింద చిక్కుకొని ఉన్న వేలమంది బాధితులను రక్షించి సహాయం అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఆఫ్గనిస్థాన్ లోని హిందూకుష్ పర్వత్వాల్లో కేంద్రీకృతమై.. 7.5 తీవ్రత నమోదైన భూకంపంతో ఈశాన్య ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, తజికిస్థాన్, చైనా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారత్ లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఫైజాబాద్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంపం కేంద్రానికి సమీపంలో బడాక్షన్ ప్రావిన్స్లో ఉన్న గ్రామాలకు చేరేందుకు సహాయక సిబ్బంది ఇప్పటికీ ప్రయత్నిస్తున్నది. కొండలతో కూడిన ఇక్కడ భూకంప తీవ్రవ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. భూప్రకంపనాలతో ఇక్కడి రోడ్లన్నీ ధ్వంసమై.. మారుమూల గ్రామాలకు బయటిప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో గగనతలం ద్వారానే ఇక్కడి భూకంప బాధితులకు సాయం చేసే పరిస్థితి ఇక్కడ నెలకొంది.
ఇంకా వేలమంది శిథిలాల కిందే!
Published Wed, Oct 28 2015 8:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement