- తొలిసారి రాజగోపాల్పేటలోనూ కేంద్రం ఏర్పాటు
- సిద్దిపేట విద్యార్థులకు తప్పిన వ్యయప్రయాసలు
సిద్దిపేట జోన్: పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ సోమవారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు 1 నుంచి 20 వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ర్యాంకర్ల ధృవీకరణ పత్రాల పరిశీలించి ఆప్షన్స్ నమోదు చేసుకున్నారు. స్పెషల్ కేటగిరీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్కు అవకాశం కల్పించారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని మంగళవారం 20 వేల నుంచి 40 వేల వరకు, ఆ తర్వాతి రోజు మరో 20 వేల మందికి ఇలా 16వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
తప్పిన వ్యయప్రయాసలు
గతంలో సిద్దిపేటలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కేంద్రం లేకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులంతా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ జిల్లాలకు పరుగు తీసేవారు. అయితే తొలిసారి రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలోనూ అధికారులు కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రశాంతం
Published Mon, Jun 9 2014 10:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement