ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజం
మఠంపల్లి: రైతాంగం పం డించిన పంటలకు మద్దతు ధర అందించడంలో ముఖ్య మంత్రి కేసీఆర్ విఫలమ య్యారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులంటే లెక్కలేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హయాంలో పంటలకు భారీగా ధరలు పలికితే ప్రస్తుతం అన్ని పంటలకు కూడా రూ.1000 నుంచి రూ.4 వేలు పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం మీçనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. దేశంలోనే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణలో నమోదైందని, ఇది సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సంబరాలు జరుపుకోవడం శోచనీయమన్నారు.
రైతులంటే లెక్కలేదా?
Published Fri, Apr 7 2017 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ
మట్టపల్లిలో నిత్యకల్యాణం
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
‘నీట్’కు 997 మంది హాజరు
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఉరుములు.. మెరుపులు
వంటింట్లో ధరల మంట!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement