జిల్లాల కలెక్టర్లకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు, వాటిని నిరోధించడానికి ఏమేం చర్యలు తీసుకున్నారనే వివరాలతో తమకు నివేదిక అందజేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 31కల్లా ఆ నివేదికను తమ ముందుంచాలంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కాప్రా పరిధిలో ఉన్న చెరువులో అక్రమ నిర్మాణాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ‘సేవ్ అవర్ అర్బన్ లేక్స్’ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసింది.
దీనిని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ ప్రారంభం కాగానే... చెరువుల ఆక్రమణలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చేందుకు వీలుగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ ధర్మాసనం ఆదేశించింది. దీంతో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా మధ్యాహ్నం కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు చెప్పాలని మీనాను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చెరువుల ఆక్రమణలపై నివేదిక ఇవ్వండి
Published Tue, Sep 23 2014 2:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement