మరిపెడ: చనిపోయాడనుకున్న వ్యక్తి బతికిన సంఘటన వరంగల్ జిల్లా మరిపెట మండలంలోని వీరారం శివారు జీన్యాతండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం జీన్యాతండాకు చెందిన రైతు బానోతు ధర్మ తన వ్యవసాయ బావిలో క్రేన్ సహాయంతో పూడిక తీయిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు ధర్మా చనిపోతాడని.. వైద్యం చేయడం అనవసరం అని చెప్పడంతో కుటుంబ సభ్యులు రోదిస్తూ ఇంటికి తీసుకువచ్చారు. అప్పటికే ధర్మ చనిపోయాడని తండాకు సమాచారం రావడంతో బంధువులు కాడి పేర్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్న క్రమంలో ధర్మ ఒక్కసారిగా లేచి ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అతడిని మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు.
చనిపోయాడనుకున్న వ్యక్తి బతికాడు
Published Wed, Feb 4 2015 6:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement