వెంకన్న సేవలో ప్రముఖులు | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో ప్రముఖులు

Published Thu, Dec 1 2016 11:05 AM

ysrcp leadar ambarti rambabu visits tirumala

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. డీఐజీ ప్రభాకర్, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు, కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ ఆరంభ సమయంలో వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement
Advertisement