దుబాయ్: భారత్ కారణంగా తమ బోర్డుకు జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇప్పించాలని కోరుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వివాదాల పరిష్కార ఫోరమ్ను ఆశ్రయించింది. ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం జరగాల్సిన ఆరు ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణకు బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో పాక్ రూ. 512 కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తోంది.
ఈ అంశంపై సోమవారం పాక్ వాదనలు విన్న ఐసీసీ ప్యానెల్... బీసీసీఐ సమాధానాన్ని కోరింది. అయితే భారత బోర్డు డబ్బు చెల్లించేందుకు ఏమాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. భారత ప్రభుత్వం అంగీకరించేంత వరకు పాకిస్తాన్తో ఎలాంటి సిరీస్లు ఆడబోమని కూడా బీసీసీఐ తేల్చి చెప్పింది. పాక్ విషయంలో తమ ధోరణిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది.
‘నష్ట పరిహారం’పై వాదనలు షురూ
Published Tue, Oct 2 2018 12:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement