పింఛను ఇప్పించయ్యా | Sakshi
Sakshi News home page

పింఛను ఇప్పించయ్యా

Published Sun, Jul 22 2018 7:27 AM

Old Woman Meet YS Jagan in Padayatra - Sakshi

స్థిరాస్తులేమీ లేక బతుకు భారంగా మారిందని, జీవనాధారం కోసం పింఛను ఇప్పించయ్యా అంటూ పాదయాత్రలో కాకినాడలో ఉన్న జగన్‌ను వేడుకున్నారు కొండెవరానికి చెందిన దివిలి అమ్ములు. సర్పవరం జంక్షన్‌ వద్ద పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో జీవిస్తున్నానని, ప్రభుత్వ పరంగా తనకు ఏ సాయమూ అందడంలేదయ్యా అని వాపోయారు. తన బాధను జగన్‌ విన్నారని ఆనందం వ్యక్తంచేసింది అమ్ములు. 

Advertisement
Advertisement