సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీ రాష్ట్ర నేతలు మిస్డ్కాల్ సభ్యత్వాలు చూసి సంబరపడుతున్నారు. మేం తలుచుకుంటే గంటలో మూడు కోట్ల సభ్యత్వాలు సాధించగలం. మేము చేసినవన్నీ క్రియాశీల సభ్యత్వాలు’అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మందిరాల పేరిట రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతలు.. దేశంలో ఏదైనా గుడికోసం రూ.100 కోట్లు కేటాయించారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల మనోభావాలను గౌరవిస్తుందన్నారు.
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉందని, ప్రజలను విడదీసే రాజకీయాలు, సెంటిమెంట్లకు దక్షిణ భారతదేశంలో.. ప్రత్యేకించి తెలంగాణలో ఎంత మాత్రం స్థానం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో కనీసం పదో వంతైనా తమ రాష్ట్రంలో సాధిస్తే చాలనే అభిప్రాయంతో పొరుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అధికారులు, అనధికారులు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం ఆ పార్టీకే చెందిన కేంద్ర నాయకులు రాష్ట్ర అభివృద్ధిపై గతంలో చేసిన వ్యాఖ్యలను మరిచిపోయి టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్కీ బాత్’కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రశంసించారని, రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 51 శాతం పెరిగిందని నీతి ఆయోగ్ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.
అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు..
కేంద్రం నుంచి ఒక్క రూపాయి అందకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుండగా, బీజేపీ నేతలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖకు మంత్రి లేరని, రాష్ట్ర బడ్జెట్లకు బీసీలకు కేటాయించిన నిధులతో పోలిస్తే.. కేంద్రంలో నామమాత్రంగా కేటాయింపులు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
మిస్డ్కాల్ సభ్యత్వాలకే సంబరాలా?
Published Sun, Aug 25 2019 3:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement