వినుకొండ/ఎస్వీఎన్ కాలనీ (గుంటూరు): తన అవినీతిపై కేంద్రం నిఘా పెట్టిందన్న విషయం తెలుసుకునే, ప్రజలే తనకు రక్షణగా ఉండాలని సీఎం అంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మీ అవినీతి, అక్రమాలకు ప్రజలు రక్షణగా ఉండాలా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. బుధవారం గుంటూరు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సీఎం పిల్లిమొగ్గలు వేస్తున్నారని, ఇంకా ఎన్నిసార్లు యూటర్న్ తీసుకుంటారని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రను చూస్తే ప్రజలు ఎవరి పాలన కోరుకుంటున్నారో అర్థమవుతుందన్నారు. టీడీపీ దుష్టపాలనకు అంతం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని స్పీకర్ హుందాతనాన్ని పోగొడుతున్న కోడెల శివప్రసాదరావు ఆ పదవికి అనర్హుడన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేటల్లో డబ్బులు ముట్టజెప్పినవారికే పనులు చేస్తూ, ప్రశ్నించిన వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.
104 సిబ్బంది డిమాండ్లు పరిష్కరించాలి
చంద్రన్న సంచార చికిత్స(104) సిబ్బంది న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అంబటి డిమాండ్ చేశారు. పని భద్రత తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట 104 సిబ్బంది చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా బుధవారం దీక్షా శిబిరాన్ని అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సందర్శించి తమ మద్దతు ప్రకటించారు.
మీ అక్రమాలకు ప్రజలు రక్షణగా ఉండాలా?
Published Thu, Apr 26 2018 4:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement