ఢిల్లీలో జాతీయ పార్లీ నేతలతో వైఎస్ జగన్ భేటి | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో జాతీయ పార్లీ నేతలతో వైఎస్ జగన్ భేటి

Published Sat, Nov 16 2013 12:14 PM

YS Jagan mohan reddy meets with National party Leaders

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం న్యూఢిల్లీలో  సీపీఎం అగ్రనాయకుడు సీతారాం ఏచూరి,  సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలతోనూ వైఎస్ జగన్ చర్చలు జరిపారు.

Advertisement
Advertisement