‘సేతు భారతం’ ప్రారంభోత్సవంలో ప్రధాని
న్యూఢిల్లీ: భారత మౌలిక వసతుల రంగంలో భారీ మార్పులకు రంగం సిద్ధమైందని ప్రధాని మోదీ తెలిపారు. రోడ్డు రవాణా, ఐవేలు (ఇన్ఫర్మేషన్ వేస్), రైల్వేల్లో అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 2019 కల్లా జాతీయ రహదారులకు రైల్వే క్రాసింగ్స్లేని విధంగా మార్చేందుకు చేపట్టిన రూ.50,800 కోట్ల ఖర్చుతో కూడిన ‘సేతు భారతం’ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. ఈ పథకంలో బ్రిటీష్ కాలంనాటి 1500 బ్రిడ్జిలకూ రిపేర్లు చేయనున్నారు. ‘శరీరంలో మంచిరక్తం ప్రసరించేందుకు ధమనులు ఎంత అవసరమో.. దేశాభివృద్ధికి ఇలాంటి మౌలిక వసతులు చాలా అవసరం’ అని మోదీ అన్నారు.
దేశంలో నిర్మించాల్సి ఉన్న 208 ఆర్వోబీల్లో ఏపీలో 33 ఉన్నాయి. ప్రకృతికి పేదరికమే పెద్ద సవాల్
దేశంలో పర్యావరణ సమస్యను అధిగమించేందుకు పేదరికమే పెద్ద సమస్యగా మారిందన్నారు. భారతదేశంలో స్థిరమైన అభివృద్ధి అంశంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పాల్గొన్నారు.
రైతుల నిరసనలతో మారిన ప్రధాని పర్యటన వేదిక
హజీపూర్: మోదీ పర్యటన సమావేశం ప్రాంగణం కోసం కోతకు ముందే పంటలను తొలగించాలని రైతులపై తెచ్చిన ఒత్తిడిపై ప్రభుత్వం వెనక్కి మళ్లింది. తమ పంటలను తొలగించబోమని రైతులు చెప్పడంతో.. సుల్తాన్పూర్ నుంచి చోకియా గ్రామానికి వేదికను మార్చారు. 12న రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మోదీ బిహార్లోని సుల్తాన్పూర్కి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కార్యక్రమ వేదిక కోసం అక్కడ సుమారు 60 ఎకరాల్లో గోధుమ పంటలను తొలగించాలని రైతులపై అధికారులు ఒత్తిడి తెచ్చారు.
ఇక హైవేల్లో నో రైల్వే క్రాసింగ్స్..
Published Sat, Mar 5 2016 4:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement