న్యూఢిల్లీ: ఎస్సీల గురించి తాను అన్న మాటలను వక్రీకరించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించుకున్నారు. ఆయన మంగళవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీలు బాగా వెనుకబడి ఉన్నారని మాత్రమే చెప్పానని, ఎవ్వరూ పేదవాళ్లుగా ఉండాలనుకోరని, పేద కుటుంబంలో పుట్టాలనుకోరని మాత్రమే చెప్పానన్నారు.
అనంతరం ఢిల్లీ పర్యటన వివరాలను వివరించారు. ఏపీ రాజధాని అమరావతికి ఈ ఏడాది రూ.4వేల కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. అలాగే అమరావతి నిర్మాణంలో పూర్తిస్థాయి పన్ను రాయితీలు, పదేళ్లపాటు ఎక్సైజ్ డ్యూటీ, 100శాతం ఆదాయ పన్నురాయితీ ఐదేళ్లపాటు ఇవ్వాలని కోరామన్నారు. దీంతోపాటు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రాయితీ 15శాతం, పారిశ్రామిక ప్రగతికి ఇన్సెంటివ్లు కోరినట్లు చెప్పారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్కు ఇప్పటికి రూ.2,480కోట్లు ఖర్చు చేశామని వాటిని రీయింబర్స్ చేయాలని కోరినట్లు తెలిపారు.
రాబోయే బడ్జెట్లో పోలవరానికి రూ.4 వేల కోట్లు ఇవ్వాలని చెప్పామన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రధాని హామీ ఇచ్చారని, నీతి ఆయోగ్ తో మాట్లాడుతానని చెప్పారన్నారు. 'రాయ్ చూర్ నుంచి విజయనగరం వరకు ఒక రైల్వే లైన్ కోరాం. విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని గుర్తు చేశాం. విశాఖపట్నం నుంచి తత వరకు మూడో లైన్ వేయాలని కోరాం. విశాక నుంచి హౌరా వరకు కూడా మరో రైల్వే లైన్ కోరాం. విశాఖ నుంచి చెన్నై వరకు స్పీడ్ ట్రైన్ ఇవ్వాలని కూడా ప్రధానిని కోరాం' అని చంద్రబాబు చెప్పారు. ఇక టీఆర్ఎస్ లో టీడీపీ నేతల చేరికలపై స్పందిస్తూ స్వార్థపరులు ఉంటే పోతారని అని అన్నారు.
'ఎస్సీలను నేను ఏమీ అనలేదు'
Published Tue, Feb 9 2016 7:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement