ముంబై: తన గత జీవితాన్ని ప్రస్తుత జీవితంతో ముడిపెట్టొదని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కోరింది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన నాటి నుంచి గౌరప్రదమైన జీవితం గడుపుతున్నానని ఆమె పోలీసులతో చెప్పినట్టు తెలిసింది. తనపై నమోదైన కేసులో వివరణ ఇచ్చేందుకు బుధవారం ఆమె థానే పోలీసుల ఎదుట హాజరైంది.
'ఆ అభ్యంతరకర వీడియో నేను అమెరికాలో పెద్దల సినిమాలు చేస్తున్నప్పుడు తీసినది. భారతీయ సినిమా పరిశ్రమలో భాగం అయిన తర్వాత అటువంటి పాత్రలకు దూరంగా ఉంటున్నాను. గౌరవప్రదంగా బతుకుతున్న నన్ను గత జీవితంతో వెంటాడడం సబబు కాదు' అని పోలీసులతో చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
తన బాడీగార్డులతో కలిసి బుధవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో థానే పోలీసు హెడ్ క్వార్టర్స్ వచ్చిన ఆమె నేరుగా డీసీపీ(క్రైమ్) పరాగ్ మానెరె కార్యాలయానికి వెళ్లారు. గంటపాటు ఇంగ్లీషులో ఆమె ఇచ్చిన వివరణను పోలీసులు రికార్డు చేశారు. హక్కుల కార్యకర్త అంజలి పాలన్ ఫిర్యాదు మేరకు రామనగర్ పోలీసులు ఈనెల 15న సన్నీ లియోన్ పై కేసు నమోదు చేశారు.
గత జీవితంతో వెంటాడొద్దు: సన్నీ లియోన్
Published Thu, May 28 2015 8:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
Advertisement