హైదరాబాద్: మెగా అభిమానులకో శుభవార్త. ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ సినిమా కు ఎట్టకేలకు ముహుర్తం కుదిరింది. ఈనెల 29న మధ్యాహ్నం 1:30 లకు ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరగనుంది. ఆ తర్వాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఆ రోజు దేవుడి పటాలపై పూజతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ముహుర్తం షాట్కు కుటుంబ సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉన్నట్లు సినీవర్గాల సమాచారం. పవన్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్చరణ్, అల్లు అర్జున్ తో పాటు కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్టు తెలిసింది.
తన 150 వ చిత్రానికి మంచి కథ కోసం చూస్తున్న చిరుకి... తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'కత్తి' సినిమా కథ నచ్చడం రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎవరా అని చర్చలు జరిగి, పలుపేర్లు తెరమీదకు వచ్చినా, చివరకు ఆ అవకాశం వీవీ వినాయక్ కే దక్కింది. గతంలో చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, చిరంజీవి 150వ చిత్రానికి తనయుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
చిరు సినిమాకు ముహుర్తం కుదిరిందోచ్!
Published Tue, Apr 26 2016 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement