అడుక్కునే ముఖ్యమంత్రి కాదు: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అడుక్కునే సీఎం కాదు.. పోరాడే ముఖ్యమంత్రి కావాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు అనుభవం చూసి ఓటెయ్యండని నమ్మించి, అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఇప్పుడు అడుక్కునే స్థితిలో ఉన్నానని వాపోవడం విడ్డూరమన్నారు. బుధవారం ఇందిర భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జవసత్వాలు వీగిపోయి చేవలేని పరిస్థితుల్లో ఉన్నారని మండిపడ్డారు.
టీడీఎల్పీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పోరాడే వ్యక్తిని సీఎంగా ఎన్నుకోవాలని రఘువీరా సలహా ఇచ్చారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసినా నిధులు రాబట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఒక్కమాటైనా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండటం దారుణమన్నారు. మూడు రోజుల్లో మరో ‘రాజకీయ బాంబు’ పేలుస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అనడంతో చంద్రబాబు గొంతు మూగబోయిందన్నారు.
రాష్ట్రానికి పోరాడే సీఎం కావాలి
Published Thu, May 19 2016 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో రెండు రోజులు వానలు
గుడ్ మార్నింగ్.. ఏలూరు
13,103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచార జోరు
కబ్జాపర్వం.. దందాలే సర్వం
పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
జగనన్న ఇచ్చిన వరం సొంతిల్లు
మద్యం దుకాణం సిబ్బందిపై కేసు నమోదు
అల్లూరితో మన్యంలో విప్లవ చైతన్యం
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement