న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ తెలిపారు. తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. విధుల నిర్వహణలో ఏ పార్టీకి భయపడడం లేదని స్పష్టం చేశారు. ధైర్యంగా, నిజాయితీగా తమ పని తాము చేసుకుపోతున్నామని చెప్పారు. ఎన్నికల సంఘంపై రాజకీయ పార్టీల విమర్శలు బాధాకరమని పేర్కొన్నారు.
భద్రతా ఏర్పాట్ల విషయంలో స్థానిక అధికారుల సూచనలు పాటిస్తున్నామని వెల్లడించారు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఎన్నికల సంఘం ఒకటని అన్నారు. వారణాసిలో నరేంద్ర మోడీ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం సముచితమేనని సమర్థించుకున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నివేదిక కోరామని వీఎస్ సంపత్ తెలిపారు.
ఏ పార్టీకి భయపడడం లేదు: సీఈసీ
Published Thu, May 8 2014 6:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ
మట్టపల్లిలో నిత్యకల్యాణం
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
‘నీట్’కు 997 మంది హాజరు
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఉరుములు.. మెరుపులు
వంటింట్లో ధరల మంట!
తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
ప్రశాంతంగా ‘నీట్’
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement