నిజామాబాద్ : విపరీతమైన శబ్దం చేస్తూ రయ్ మంటూ రోడ్డుపై వెళ్తున్న మూడు బైక్లను సోమవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని ఆర్టీవో అధికారులకు అప్పగించగా, వాటిని సీజ్ చేశారని ట్రాఫిక్ సీఐ రామాంజనేయులు తెలిపారు. సోమవారం ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నాచౌక్ వద్ద ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సైలెన్సర్ మార్చి విపరీతమైన శబ్ద కాలుష్యం చేస్తూ దూసుకుపోతున్న ఏపీ 25 జే 3814, టీఎస్ 16 ఈకే 9630, ఏపీ 25 ఎన్ 3656 నంబరు గల బైక్లను పట్టుకున్నారు. వాటిని ఆర్టీవో అధికారులకు అప్పగించగా సీజ్ చేశారు. ఎవరైనా బైక్లకు వచ్చే ఒరిజినల్ సైలెన్సర్లు మార్చి సౌండ్ పొల్యూషన్ చేసే్త సీజ్ చేస్తామని సీఐ హెచ్చరించారు. ఇటువంటి బైక్లను పట్టుకునేందుకు స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.
బైక్ శబ్దం వచ్చిందో జాగ్రత్త
Published Mon, Apr 24 2017 11:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
Advertisement