సాక్షి ప్రతినిధి, కడప:
సుండుపల్లె మండలం తిమ్మసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం పార్టీ ఫిరాయింపు కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితోపాటు ఏఎస్పీ సిద్దారెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ శాంతమ్మతోపాటు మరికొందరు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. కాగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండీ నడిపించిన ఏఎస్పీ సిద్దారెడ్డికి టీడీపీలో చేరిన వారు సమీప బంధువులుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవల సిద్దారెడ్డికి ఏఎస్పీగా తిరుపతికి పోస్టింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి నజరానాగా ఏఎస్పీ స్వగ్రామంలోని బంధువులను టీడీపీలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఆ మేరకే అత్యంత క్రమశిక్షణ కల్గిన పోలీసు శాఖలో పని చేస్తూ¯ó... టీడీపీ చేరికల కార్యక్రమానికి హాజరైయ్యారని సమాచారం.
భక్తి చాటుకోవడంతో పోటీతత్వం....
పోలీస్ శాఖలో ప్రభు భక్తి చాటుకోవడంలో పోటీతత్వం పెరిగిందని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఇలాంటి ఉదంతం మైదుకూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అధికారులుగా విధులు నిర్వర్తించడంతో ఇలాంటి దుస్థితి తెరపైకి వచ్చింది. టీడీపీ నేత తనయుడు ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులు పోటీ పడీ అభిమానం చాటుకున్నట్లు తెలుస్తోంది. ఖాకీ దుస్తుల్లో ఉంటూనే బహిరంగంగా ప్రజలంతా చూస్తుండగా యువనేతకు సెల్యూట్ చేసి అభాసుపాలైనట్లు సమాచారం. ఎలాంటి హోదా లేకపోయినా పోలీసు అధికారులు వారి విలువను తగ్గించుకుంటూ నలుగురిలో నవ్వులు పాలైతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా శాఖ పరువును ఇనుమడింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ప్రభు భక్తి
Published Sun, Jul 24 2016 10:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement