అట్లాంటా: అమెరికాలోని డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ వార్షిక దాతృత్వ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. అమెరికాలోని పలు నగరాల్లో జనవరి 24, 25 తేదీల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు.
10 వేల మందికిపైగా అన్నార్తులకు అన్నదానం చేశారు. బట్టలు సేకరించి పేదవారికి పంచారు. ఆస్టిన్, అట్లంటా, జార్జియా, న్యూయార్క్, న్యూజెర్సీ, డెట్రాయిట్, డల్లాస్, షార్లెట్ తదితర నగరాల్లో ఈ సేవాకార్యక్రమాలు నిర్వహించినట్టు అమెరికాలోని డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికాలో వైఎస్సార్ ఫౌండేషన్ అన్నదానం
Published Mon, Feb 2 2015 4:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
నేతన్నల ఆప్తబంధువు జగనన్న
బొండాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు అన్యాయం
తప్పక చదవండి
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
Advertisement