గత నాలుగు రోజుల వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఈ వారంలో తొలిసారిగా నష్టాలు నమోదయ్యాయి. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 636కు చేరడం, ఈ వైరస్ భయాలు మళ్లీ చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, డాలర్తో రూపాయి మారకం విలువ 25 పైసలు పతనమై 71.43కు పడిపోవడం (ఇంట్రాడేలో) ప్రతికూల ప్రభావం చూపించాయి. ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ, మార్కెట్ నష్టాలు తగ్గలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 164 పాయింట్లు పతనమై 41,142 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 12,098 పాయింట్ల వద్ద ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,406 పాయింట్లు(3.5 శాతం), నిఫ్టీ 437 పాయింట్ల (3.7 శాతం)మేర లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 2.6 శాతం నష్టంతో రూ.1,299 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
4 రోజుల లాభాలకు బ్రేక్
Published Sat, Feb 8 2020 5:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement