బెంగళూరు నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు కలిశారు. గురువారం ఉదయం బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన జగన్ తన నివాసంలో ఉదయం నుంచీ రోజంతా సందర్శకులను కలుసుకుంటూ బిజీ బిజీగా గడిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయనతో భేటీ అయినపుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం.
పలు జిల్లాల్లో గురువారం నుంచే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను త్రిసభ్య కమిటీలు సమీక్షిస్తూ ఉండటంతో అక్కడి పరిస్థితులను కూడా జగన్ అడిగి తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో తన కోసం వచ్చిన సాధారణ సందర్శకులు, పార్టీ కార్యకర్తలను కూడా కలుసుకుని స్థానిక పరిస్థితులపై వాకబు చేశా రు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించాలని పార్టీ అధినేత వారికి సూచించారు.
జగన్ను కలసిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు
Published Fri, May 30 2014 1:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement