రైతులను ఆదుకోవాలి | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోవాలి

Published Tue, Jan 8 2019 7:39 AM

Titly Victim Farmers Meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం: తిత్లీ తుఫానుతో స ర్వం కోల్పోయాం. ప్రస్తుతం ఎలా జీ వించాలో తెలీడం లేదు. రెండు నెలల కు వస్తుందనుకున్న కొబ్బరి పంట చేతికి అంద డం లేదు. ప్రభుత్వం అరకొర సాయం చేసి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం రైతుల జీవి తం దుర్భరంగా ఉంది.– బల్లి పుట్టుగ గ్రామానికి చెందిన రైతులు

Advertisement

తప్పక చదవండి

Advertisement