వైఎస్సార్‌ సీపీ వాళ్లమని కక్షకట్టారు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ వాళ్లమని కక్షకట్టారు

Published Sat, Jun 16 2018 7:19 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : అర్హులైన 70 మంది లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు ఇవ్వడం లేదు. 2014లో వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేశామని కక్షకట్టి అడ్డుకుంటున్నారు. రేషన్‌ కార్డులు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని జగన్‌కు వివరించారు.

Advertisement
Advertisement