గుంటూరు:చాలీచాలని జీతాలతో ఆరులక్షల మంది నర్సింగ్ ఉద్యోగులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు వైఎస్ జగన్ ఎదుట తమ కష్టాలను విన్నవించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం కాకుమాను శివారుకు చేరుకున్న వైఎస్ జగన్ను అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్కుమార్, సెక్రటరీ మాధవి తదితరులు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ, జీతాల విషయంలో మోసానికి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసే పని ఒక్కటే అయినా వివిధ రకాల పేర్లుతో వ్యత్యాసం చూపిస్తోందని వాపోయారు. నర్సింగ్ వ్యవస్థను బతికించాలని వేడుకున్నారు.
ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాం..
Published Tue, Mar 20 2018 7:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement