తండ్రి చిత్తరువే బిడ్డకు బహుమతి | Sakshi
Sakshi News home page

తండ్రి చిత్తరువే బిడ్డకు బహుమతి

Published Fri, Mar 16 2018 6:24 AM

People Sharing THeir Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు:ప్రత్తిపాడుకు చెందిన ఓ అభిమాని ప్రతిపక్ష నేత   జగన్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్ర పటాన్ని బహూకరించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పొన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్‌ జగన్‌ను కసుకర్రు గ్రామం వద్ద కలసిన చాగంరెడ్డి రత్నారెడ్డి దివంగత రాజన్న చిత్రపటాన్ని అందజేసి తన అభిమానం చాటుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement