హసన్పర్తి, న్యూస్లైన్ : కొత్త సంవత్సర కానుకగా ఏబీ స్మార్ట్ చాయిస్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆంధ్రా బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ ధనుంజయ తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా బ్యాంక్ ఖాతాదారులు ఈ పథకం కింద 179 రోజులకు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. డిపాజిట్ చేసిన డబ్బులు వారం రోజుల్లో కూడా తిరిగి ఇస్తామని, వడ్డీ మాత్రం 7.85 చెల్లిస్తామన్నారు.
బ్యాంకులో ఖాతాదారుడిగా ఉండి ఏబీ జీవన్ అభయప్లస్ పథకంలో చేరిన వారు సాధారణ మరణం పొందినప్పటికీ బీమా చెల్లిస్తామని తెలిపారు. పథకానికి 18 నుంచి 55 ఏళ్ల వయసున్న వారు అర్హులని వివరించారు. వీరు ప్రతీ ఏడాది ప్రీమియం కింద రూ.346 చెల్లించాలని, అలాగే 36 నుంచి 55 ఏళ్ల వయసున్న వారు రూ.766 కట్టాలని సూచించారు. ప్రీమియం చెల్లిస్తూ సాధారణ మరణం పొందితే బీమా కింద రూ.2లక్షలు అందిస్తామని చెప్పారు.
జోన్ పరిధిలోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈ ఏడాది రూ.5వేల కోట్ల వ్యాపారం చేశామని తెలిపారు. వరంగల్ పరిధిలో 34, ఖమ్మం పరిధిలో 35 శాఖలు ఉన్నట్లు చెప్పారు. మార్చినాటికి మరో రూ.వంద కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించినటు పేర్కొన్నారు. కాగా, హసన్పర్తిలో త్వరలోనే ఏటీఎం సెంటర్ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో బీఎం శివచంద్రబాబు పాల్గొన్నారు.
ఏబీ ‘స్మార్ట్ చాయిస్’ ప్రారంభం
Published Thu, Jan 2 2014 4:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement