అఖిలపక్ష రౌండ్టేబుల్ సమావేశంలో నేతలు
రాజమండ్రి: శ్రీకృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గోదావరి ఒడ్డున పుష్కరాల రేవులో ఏర్పాటు చేయవద్దని రాజమండ్రిలో జరిగిన అఖిలపక్ష రౌండ్టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. రాజమండ్రి ఆనం రోటరీ హాలులో శుక్రవారం జరిగిన సమావేశానికి హాజరైన కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయ డం తప్పుకాకపోరుునా ఆ విగ్రహం కృష్ణుని రూపంలో ఉండడం కొన్ని మతాలవారి మనోభావాలకు విరుద్ధమన్నారు. పుష్కరాల సమయంలో దేవతలు, గోదావరి మాత, కవుల విగ్రహాలను ప్రతిష్టిస్తే సమంజసంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని తప్పుపట్టారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటున్న టీడీపీ నాయకులు మహానాడులో పార్టీ తరఫున తీర్మానం చేయ డం కాదని, ప్రభుత్వం తరఫున తీర్మానం చేసి పంపితే సమంజసంగా ఉండేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితర నేతలు పాల్గొన్నారు.
గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం వద్దు
Published Sat, May 30 2015 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు
బాస్కెట్బాల్ జాతీయ పోటీలకు ఏలూరు క్రీడాకారులు
టీడీపీ చింతలపూడి అభ్యర్థి సొంగాను ప్రాసిక్యూట్ చేయాలి
జగనన్న గెలుపులో భాగస్వాములవుదాం
లారీ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
ప్రశాంతంగా నీట్ పరీక్ష
వైఎస్సార్సీపీలోకివలసలవరద
రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు
కాకర్ల విజయం క్లిష్టమే..!
నోటుతో ఓటుకు ఎర
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement