సాగునీరు అందక పాట్లు | Sakshi
Sakshi News home page

సాగునీరు అందక పాట్లు

Published Tue, Dec 11 2018 7:35 AM

Crop Water Shortage In Srikakulam - Sakshi

శ్రీకాకుళం :వంశధార ప్రధాన కాలువ నుంచి వస్తున్న పిల్ల కాలువను వంజంగి గ్రామం వరకు తవ్వి సాగునీటిని సరఫరా చేయాలి. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరైన కాలువ ఇంత వరకు తవ్వకుండా వదిలేశారు. గ్రామంలో 450 ఎకరాలకు ఏటా పంట నష్టం జరుగుతోంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక పిల్లకాలువ తవ్వకానికి నిధులు మంజూరు చేయాలి.– వంజంగి గ్రామ రైతులు

Advertisement

తప్పక చదవండి

Advertisement