వరదలో కొట్టకుపోయిన ట్రక్కు..12 మంది విద్యార్థులు | Sakshi
Sakshi News home page

వరదలో కొట్టకుపోయిన ట్రక్కు..12 మంది విద్యార్థులు

Published Sun, Sep 29 2019 6:03 PM

భారీ వర్షాలతో రాజస్తాన్‌ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల కారణంగా వాగులు, చెరువులు పొంగిపోతున్నాయి. రాజస్తాన్‌లో భారీ వర్షాలకు వరద నీటిలో ఓ ట్రక్కు కొట్టకుకుపోయింది.  ఆ సమయంలో ట్రక్కులో 12మంది స్కూలు చిన్నారులు ఉన్నారు. వరద ఉధృతికి ట్రక్కు కొట్టుకుపోతుండగా... స్థానికులు తాళ్లసాయంతో దానిని ఒడ్డుకు చేర్చారు.

Advertisement
Advertisement