భారీ వర్షాలతో రాజస్తాన్ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల కారణంగా వాగులు, చెరువులు పొంగిపోతున్నాయి. రాజస్తాన్లో భారీ వర్షాలకు వరద నీటిలో ఓ ట్రక్కు కొట్టకుకుపోయింది. ఆ సమయంలో ట్రక్కులో 12మంది స్కూలు చిన్నారులు ఉన్నారు. వరద ఉధృతికి ట్రక్కు కొట్టుకుపోతుండగా... స్థానికులు తాళ్లసాయంతో దానిని ఒడ్డుకు చేర్చారు.
వరదలో కొట్టకుపోయిన ట్రక్కు..12 మంది విద్యార్థులు
Published Sun, Sep 29 2019 6:03 PM
Advertisement
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement