తిరుమలలో ఎల్1, ఎల్2 దర్శనాలు రద్దుతో మంచి ఫలితం వచ్చిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రోజూ సుమారు రెండు గంటల సమయం అదనంగా సామాన్య భక్తులకు లభిస్తుందన్నారు. ఎర్రమంజిల్ అసెంబ్లీ భవనాల కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ చట్టం 2018 గురించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను సమర్పించాలని హైకోర్టు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఆదేశించింది.
ఈనాటి ముఖ్యాంశాలు
Published Fri, Jul 26 2019 8:18 PM
Advertisement
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement