టీడీపీ నేతల నిర్వాకంతో మోసపోయిన స్ధానికులు | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల నిర్వాకంతో మోసపోయిన స్ధానికులు

Published Mon, Apr 29 2019 1:35 PM

తిరుపతి రూరల్‌ మండలం వినాయకనగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల మోసానికి స్థానికులు రోడ్డుపాలయ్యారు. డబ్బులు తీసుకుని టీడీపీ నేతల ఇప్పించిన భూముల్లో స్థానికులు కొందరు నిర్మాణాలు చేసుకున్నారు. అయితే అవి అక్రమ నిర్మాణాలని అధికారులు తొలగించే ప్రయత్నం చేయడంతో వారిని స్థానికులు అడ్డుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement