తిరుత్తణి రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

తిరుత్తణి రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం

Published Thu, Apr 18 2019 8:26 PM

నగరిలో దారుణం చోటుచేసుకుంది. తిరుత్తని రహదారి రామకృష్ణ కాటన్ మిల్లు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నగరి నుండి చెన్నైకి వెళ్తున్న కారు అదుపు తప్ప   బోల్తా పడింది . కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా.. ముగ్గరు మృతి చెందారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement