రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఢీ కోనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. అందులో ఏడాదిన్నర చిన్నారి కూడా మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు... ఈ ప్రమాదం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుంచి చెన్నైకు పౌడర్ లోడ్తో వెళ్తున్న లారీ, రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న కారు ఢీకోనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
Published Sun, Dec 2 2018 7:59 AM
Advertisement
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement