‘బాబ్రీ’ కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట | Sakshi
Sakshi News home page

‘బాబ్రీ’ కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట

Published Thu, Jun 8 2017 7:25 AM

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ(89), మురళీ మనోహర్‌ జోషీ(83)లతో పాటు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి(58) స్వల్ప ఊరట లభించింది.

Advertisement
Advertisement