మోదీ పాలసీలతో ఉగ్రవాదానికి ఊతం | Sakshi
Sakshi News home page

మోదీ పాలసీలతో ఉగ్రవాదానికి ఊతం

Published Thu, Jul 13 2017 8:48 AM

కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగిపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలే కారణమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపిం చారు. బీజేపీ–పీడీపీ సంకీర్ణ ప్రభుత్వ రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రయో జనాలను, అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement