శ్రీనివాస్‌ రావుని రహస్య ప్రాంతంలో విచారించే యోచనలోఎన్‌ఐఏ | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌ రావుని రహస్య ప్రాంతంలో విచారించే యోచనలోఎన్‌ఐఏ

Published Sun, Jan 13 2019 3:36 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు మరోసారి విచారించారు. హైకోర్టు ఆదేశాలతో వైఎస్‌ జగన్‌పై దాడి కేసు దర్యాప్తును చేపట్టిన ఎన్‌ఐఏ.. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారణను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement