పెళ్లి పీటల దాకా వచ్చి.. | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటల దాకా వచ్చి..

Published Mon, Sep 3 2018 10:54 AM

పెళ్లి పీటల దాకా వచ్చి చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన జిల్లాలోని తోట్లవల్లూరులో చోటు చేసుకుంది. పెళ్లి కూతురుపై అనుమానంతో చివరి నిమిషంలో పెళ్లి కొడుకు పీటలపై నుంచి లేచిపోవడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే పామర్రు మండలం నిభానిపూడికి చెందిన నాగశ్రీనుకి తోట్లవల్లూరు వాసి దివ్యకు రెండు నెలల క్రితం నిశ్చితార్థం అయింది. సెప్టెంబర్‌ 2న పెళ్లి కుదుర్చుకున్నారు.

Advertisement
Advertisement