వరదలో మధురై మీనాక్షి ఆలయం | Sakshi
Sakshi News home page

వరదలో మధురై మీనాక్షి ఆలయం

Published Fri, Oct 6 2017 11:20 AM

తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వారం రోజులుగా మధురై, సేలం, తిరునెల్వేలి జిల్లాల్లో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. మధురైలో గురువారం నుంచే కుండపోతగా వర్షం కురుస్తండటంతో నగరంలో పలు రహదారులు జలాశయాలుగా మారాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement