యువతిని వేధించాడంటూ ఓ ప్రభుత్వ అధికారిని ఇద్దరు మహిళలు చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వివరాలు.. మహేశ్వర్ జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందనే సమాచారంతో ఎక్సైజ్ ఎస్ఐమోహన్లాల్ భయాల్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేయడానికి వచ్చాడు. ఈ క్రమంలో ఓ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆ ఇంటి వారికి, అధికారులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ మోహన్ భయాల్ తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ.. అతనిపై దాడి చేసింది. అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో మోహన్ భయాల్ చొక్కా పట్టుకుని రోడ్డు మీదకు లాక్కొచ్చి మరి చితకబాదింది.
కుమార్తెను వేధించాడంటూ ఎస్ఐని చితకబాదిన మహిళలు
Published Fri, Sep 13 2019 8:45 PM
Advertisement
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement