గత మూడు రోజులుగా టీడీపీ నేతలు పూనకం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. శుక్రవారం రాష్ట కార్యాలయంలో మాట్లాడిన జోగి రమేష్.. ప్రజలంతా టీడీపీ నాయకుల్ని చీ కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వైఎస్సార్సీపీపై టీడీపీ ప్రబుద్ధులు విష ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ‘ మూడు రోజులుగా టీడీపీ నాయకులకు పూనకం వచ్చింది, పిచ్చి ముదిరింది.
‘చంద్రబాబుకు నో ఎంట్రీ బోర్డు పెట్టబోతున్నారు’
Published Fri, Jan 18 2019 5:15 PM
Advertisement
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement