‘చంద్రబాబుకు నో ఎంట్రీ బోర్డు పెట్టబోతున్నారు’ | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు నో ఎంట్రీ బోర్డు పెట్టబోతున్నారు’

Published Fri, Jan 18 2019 5:15 PM

గత మూడు రోజులుగా టీడీపీ నేతలు పూనకం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ విమర్శించారు.  శుక్రవారం రాష్ట కార్యాలయంలో మాట్లాడిన జోగి రమేష్‌.. ప్రజలంతా టీడీపీ నాయకుల్ని చీ కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వైఎస్సార్‌సీపీపై టీడీపీ ప్రబుద్ధులు విష ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ‘ మూడు రోజులుగా టీడీపీ నాయకులకు పూనకం వచ్చింది, పిచ్చి ముదిరింది.