అమిత్‌ షా అబద్ధాలు చెప్తున్నారు | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా అబద్ధాలు చెప్తున్నారు

Published Tue, Aug 6 2019 4:45 PM

రాష్ట్రం తగులబడుతుంటే.. తాను ఇంట్లో ఎలా కూర్చుంటానని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతుండగా ఫరూక్‌ సభలో లేకపోవడం తెలిసిందే.

Advertisement
Advertisement