254వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

254వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Published Tue, Sep 4 2018 9:40 AM

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. మంగళవారం ఉదయం జననేత 254వ రోజు పాదయాత్రను జోగన్నపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రామచంద్రాపురం, బొట్టవానిపాలెం, కె. సంతపాలెం, చంద్రయ్యపేట, అయ్యన్న పాలెం మీదుగా బుద్దిరెడ్డి పాలెం క్రాస్‌ వరకు వరకు రాజన్నబిడ్డ పాదయాత్ర కొనసాగనుంది. 

Advertisement
Advertisement