ఎన్‌ఐఏ విచారణ సరికాదు..మోదీకి చంద్రబాబు లేఖ | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఏ విచారణ సరికాదు..మోదీకి చంద్రబాబు లేఖ

Published Sat, Jan 12 2019 4:01 PM

 ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను అడ్డుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ రాశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement