‘అసలు దోషులను తప్పించేందుకు ప్రణాళికలు’ | Sakshi
Sakshi News home page

‘అసలు దోషులను తప్పించేందుకు ప్రణాళికలు’

Published Mon, Oct 29 2018 4:01 PM

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లు ఈ ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement