బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య.. | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య..

Published Fri, Oct 27 2017 11:13 AM

బాచుపల్లి వీఎన్‌ఆర్‌ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్‌​చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న(21) విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. ఆమె కాలేజీ హాస్టల్‌లోని తన గదిలో ఈ బలవన్మరణానికి పాల్పడింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement