ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నానికి చంద్రబాబు మరోసారి దిగారని అన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని, అలా అనడం సిగ్గు చేటని చెప్పారు. నిజంగా న్యాయస్థానాలకు వెళ్లాలనుకుంటే ఆయన బీజేపీతో భాగస్వామ్యం వదులుకోవాలని డిమాండ్ చేశారు. ‘మీ ప్రభుత్వంపై మీరే కోర్టులకు వెళ్లడం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు’ అని అంబటి అన్నారు.
‘మీ ప్రభుత్వంపై మీరే కోర్టుకా.. సిగ్గు చేటు’
Published Fri, Jan 19 2018 4:23 PM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement